ఎట్టకేలకు పెళ్ళి వార్తలపై స్పందించింది కియారా అద్వాని. గత కొంత కాలంగా కియారా అద్వాని, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్ళి అంటూ కొందరు, లేదు వారు బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ.. మరికొందరు.. ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ వీరి స్పందన కోసం ఎదురుచూస్తుండగా.. రీసెంట్ గా కియారా స్పందించింది.