జూన్ 17న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పారామంలో నిర్వహించనున్నారు. అతిథులుగా రామ్ చరణ్, వెంకటేశ్, సుకుమార్ హాజరవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటించారు.