మూవీలో యంగ్ హీరో నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించారు. ‘కార్తికేయ’కు సీక్వెల్ గా వచ్చిన ‘కార్తికేయ 2’కు కూడా చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. విజువల్ వండర్స్ గా రూపొందిన మూవీకి ప్రేక్షకల నుంచి బ్రహ్మండమైన స్పందన లభిస్తోంది.