ఆనందరావు (Anadharao), సౌందర్య (Soundarya) కార్తీక్ వాళ్ళను తలచుకుంటూ బాధపడతారు. తరువాయి భాగంలో మోనిత స్కూటీతో ఇంట్లోకి వచ్చి కార్తీక్ బాబు లేడు అంటూ రచ్చ చేస్తుంది. ఇక దీప వాళ్లు భోజనం చేస్తుండగా రుద్రాణి వచ్చి వాళ్లకు అరవటంతో వెంటనే దీప రుద్రాణి చంప పగలగొడుతుంది.