సెప్టెంబర్ 9న, బాంబే హైకోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేత పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కంగనా బీఎంసిపై పిటిషన్ దాఖలు చేసి, బీఎంసి నుండి రూ.2 కోట్ల పరిహారం కోరింది, కానీ 2023 మేలో తన కంప్లైయింట్ ను రిటర్న్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ ఇంటిని ఆమె అమ్మేసినట్టు సమాచారం.