Published : Mar 06, 2024, 12:27 PM ISTUpdated : Mar 06, 2024, 12:58 PM IST
గతంలోలా కాదు.. ఇప్పుడు హీరో ఇమేజ్ కుసమానంగా విలన్లు ఉన్నారు. హీరోలకు సమ ఉజ్జీలైన విలన్లను తయారు చేస్తున్నారు మేకర్స్. అందుకోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇంతకీ విలన్ గా అత్యధిక పారితోషికం అందుకునేది ఎవరో తెలుసా..?
గతంలో విలన్ అంటే హీరోల చేత తన్నుల తినేవాడు..కుట్రలు కుతంత్రాలు చేస్తూ.. హీరో పాత్రను ఇరిటేట్ చేయడానికి ప్రయత్నించేవాడు. రాను రాను ట్రెండ్ మారిపోతుంది. ఒకప్పుడు విలన్లుగా ఓ ఏజ్ గ్రూప్ వారు మాత్రమే ఉండేవారు. కాని ఇప్పుడ యంగ్ అండ్ హ్యాండ్సమ్ విలన్స్ వస్తున్నారు. అంతే కాదు హీరోలుగా చేస్తున్న సీనియర్ స్టార్స్ కూడా విలన్లుగా ట్రై చేస్తున్నారు. విలన్లుగానే ఎక్కువ సంపాదిస్తున్నారు.
27
గతంలో విలన్ అంటే హీరోల చేత తన్నుల తినేవాడు..కుట్రలు కుతంత్రాలు చేస్తూ.. హీరో పాత్రను ఇరిటేట్ చేయడానికి ప్రయత్నించేవాడు. రాను రాను ట్రెండ్ మారిపోతుంది. ఒకప్పుడు విలన్లుగా ఓ ఏజ్ గ్రూప్ వారు మాత్రమే ఉండేవారు. కాని ఇప్పుడ యంగ్ అండ్ హ్యాండ్సమ్ విలన్స్ వస్తున్నారు. అంతే కాదు హీరోలుగా చేస్తున్న సీనియర్ స్టార్స్ కూడా విలన్లుగా ట్రై చేస్తున్నారు. విలన్లుగానే ఎక్కువ సంపాదిస్తున్నారు.
37
ప్రస్తుతం విలన్లుగా నటిస్తున్నవారిలో యష్ అత్యధిక రెమ్యునరేషన్ తో రికార్డ్ క్రిమటే చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆయ విలన్ గా సినిమాకు 150 కోట్లు తీసుకోబోతున్నట్టు సమాచారం. ఒకప్పుడు విలన్ల కంటే హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు హీరోలతో పాటు విలన్లను కూడా కొంటున్నారు. విలన్లు కూడా హీరోలకు సమానమైన వేతనాలు వసూలు చేయడం ప్రారంభించారు.
47
యష్. నితేష్ తివారీ తన రాబోయే రామాయణంలో యష్ రావణుడిగా, రణబీర్ కపూర్ రాముడిగా మరియు దక్షిణ భారత నటి సాయి పల్లవి సీతగా నటించనున్నారు. దీంతో భారతదేశంలో విలన్ గా అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా యష్ నిలిచాడని సమాచారం.
57
ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే.. నాగ్ అశ్విన్ కల్కి 2898 ADలో విలన్గా నటించడానికి 25 కోట్లు కమల్ హాసన్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్లో విలన్గా నటించేందుకు విజయ్ సేతుపతికి రూ.21 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
67
భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే ఇతర విలన్లలో ఆదిపురుష్ కోసం రూ. 10 కోట్లు సంపాదించిన సైఫ్ అలీ ఖాన్ మరియు టైగర్ 3 కోసం రూ. 10 కోట్లు సంపాదించిన ఇమ్రాన్ హష్మీ ఉన్నారు. కేజీఎఫ్ 2కి 8 నుంచి 9 కోట్ల వరకు సంజయ్ దత్ వసూలు చేశారట. అటు ఫహద్ బాసిల్ పుష్ప 2 కోరసం 6 కోట్లు తీసుకున్నారట.
77
ఇంతలో, రామాయణం కాకుండా, యష్ ప్రశాంత్ నీల్ యొక్క KGF 3 కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈసినిమాకు కూడా యష్ 150 కోట్లకు పైగా డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది