`కల్కి`ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. అది వచ్చే ఏడాది ఉండే ఛాన్స్ ఉంది. ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తారు. కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా మంది స్టార్స్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీని మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ సీజీ వర్క్ కారణంగా, అలాగే ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నారు. జూన్, జులైలో ప్లాన్ చేస్తున్నారట. లేదంటే అక్టోబర్, డిసెంబర్కి వెళ్లే అవకాశం ఉందట.