పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్‌ స్క్రీన్‌పై కనిపించబోతున్నాః కాజల్‌ భావోద్వేగం.. చీరకట్టులో ఫిదా..

First Published Mar 15, 2021, 9:45 PM IST

మ్యారేజ్‌ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం `మోసగాళ్లు` అని, అందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని చెప్పింది కాజల్‌. మంచు విష్ణుతో కలిసి ఆమె నటించిన చిత్రమిది. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ దీన్ని రూపొందించారు. ఇందులో కాజల్‌.. విష్ణుకి అక్కగా నటించడం విశేషం. తాజాగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 
 

మ్యారేజ్‌ తర్వాత విడుదలవుతున్న తన తొలి చిత్రమిదని చెప్పింది కాజల్‌. ఈ ఈవెంట్‌లో ఆమె చీరకట్టులో మెరిసింది. కుర్రాళ్ల మతిపోగొట్టింది.
undefined
కాజల్‌పై మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆమెని ప్రత్యేకంగా సత్కరించారు.
undefined
అలాగే విష్ణు సైతం కాజల్‌పై పలు సెటైర్లు వేశాడు. దీంతో నవ్వులు పూయించాయి.
undefined
మరోవైపు రానా మాట్లాడారు. కాజల్‌తో కలిసి పెళ్లైన జంటగా `నేనే రాజు నేనే మంత్రి`లో నటించామని, ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లై పోయిందన్నారు.
undefined
మొత్తంగా కాజల్‌ మ్యారేజ్‌ తర్వాత ఈవెంట్‌లో మెరవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్‌. దీంతో ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
undefined
`మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌ సందడి.
undefined
`మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌ సందడి.
undefined
`మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌ సందడి.
undefined
`మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌ సందడి.
undefined
click me!