అదే విధంగా బెస్ట్ పాపులర్ ఫిలిం గా నిలిచినా కాంతార చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ తారక్ ట్వీట్ చేశారు. రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ పై ఎంతో అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఓ ఫంక్షన్ లో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తల్లి మా కర్ణాటకకు చెందిన వారే.. కాబట్టి తారక్ కూడా మావాడే అంటూ ప్రేమ కురిపించారు.