కొందరు వ్యక్తులు తన పక్కన ఉంటే నటించలేనని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వ్యక్తులు ఎవరో కాదు.. ముగ్గురు క్రేజీ కమెడియన్లు బ్రహ్మానందం, వేణు మాధవ్, అలీ అని ఎన్టీఆర్ తెలిపారు. వీరిలో వేణు మాధవ్ మరణించారు. ఎన్టీఆర్, వేణు మాధవ్ మధ్య సింహాద్రి, బృందావనం లాంటి చిత్రాల్లో అద్భుతమైన కామెడీ సన్నివేశాలు ఉన్నాయి.