అప్పటికే తన వద్ద కోట్లు ఉన్నాయి, నేనేం చేసుకుంటా అని, శోభన్బాబు మనతోనే ఉంటాడు, ఎప్పటికైనా అవసరం వస్తాడని చెప్పి, ఆ మొత్తాన్ని శోభన్బాబుకి ఇచ్చిందట జయలలిత. ఆ అమౌంట్తో శోభన్బాబు ల్యాండ్ కొన్నాడట. కొన్ని వందల ఎకరాల ల్యాండ్ కొని డెవలప్ చేశాడు. దాన్ని జయలలిత, శోభన్బాబు పంచుకున్నారట. అలా జయలలిత, శోభన్బాబు మధ్య ఇంత జరిగిందని చెప్పాడు సీనియర్ రైటర్ తోటపల్లి మధు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టాడు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.