మరోవైపు రామచంద్ర (Rama chandra) , జానకి లు వీరిద్దరిని వెతుకుతున్న క్రమంలో అదే కొండ దగ్గరికి వచ్చి ఆ కొండ నుంచి వచ్చిన శంఖం శబ్దాన్ని బట్టి ఇంతక ముందు ఫోన్ లో వచ్చిన శంఖం శబ్దాన్ని గ్రహించి వీరిద్దరు అదే కొండపై ఉన్నారని గ్రహించి కొండ దగ్గరకు వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఈలోపు కొండ పై నుంచి దిలీప్, వెన్నెల (Vennela) ను గమనించి అక్కడికి వెళ్లి వీరిద్దరు కాపాడుతారు.