అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ టాప్ గ్లామర్ బ్యూటీగా యువతలో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో కూడా పాగా వేయడం మొదలు పెట్టింది. ఆల్రెడీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది.