ఇక రామచంద్ర (Ramachandra), జానకి లు ఇంటికి వెళ్ళి గోడ దూకుతున్న క్రమంలో వాళ్ళిద్దరికీ లూసీ అనే అమ్మాయి పర్స్ దొరుకుతుంది. ఇక తన పాస్పోర్ట్ కూడా వాళ్లకు దొరుకుతుంది. ఇక ఆ తర్వాత రోజు జ్ఞానాంబ (Jnanaamba) తన కూతురికి జడ వేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కుటుంబమంతా ఎవరి పనులు వాళ్ళు హాయిగా చేసుకుంటూ ఉంటారు.