అప్పుడు రామచంద్ర (ramachandra)ఎమోషనల్ అవుతూ చివరికి జ్ఞానాంబను బలవంతంగా పోటీకి వెళ్ళడం కోసం ఒప్పిస్తాడు. జ్ఞానాంబ పోటీలకు సరే అని అనడంతో గోవిందరాజులు,జానకి(janaki), రామచంద్ర ముగ్గురు కలిసి వెళ్తారు. కాంపిటీషన్ మొదలవుతుంది. అప్పుడు జానకి జడ్జీలను రిక్వెస్ట్ చేస్తూ మా ఆయనకు అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగింది.