అప్పుడు వసుధ రా నువ్వు బాధలో ఉన్నావని నాకు తెలుసు కానీ స్టూడెంట్స్ కోసం రుషి కోసం నువ్వు ఆడాలి లేకపోతే రిషి బాధపడతాడు అని వసుకి నచ్చజెప్పి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తాడు గౌతమ్. తర్వాత అందరూ కలిసి తాడు లాగుతూ ఉంటారు. ఒకవైపు ఆడవారు మరొకవైపు మగవారు తాడు లాగే పోటీని ఆడుతూ ఉంటారు. ఆటలో మగవారు గెలుస్తారు అప్పుడు వసుధార కింద పడిపోతూ ఉండగా రిషి వెళ్లి పట్టుకుంటాడు. అప్పుడు వసుధార ఒకరు ఒకరు తగులుకోవడం చూసి కాలేజీ స్టాప్ కుళ్ళుకుంటూ ఉంటారు. అప్పుడు వసు, రిషి ఒకరి కళ్ళ లోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ధరణి ఇలా బల ప్రదర్శన చేస్తే మగవారే గెలుస్తారు ఇందులో వింత ఏముంది అని అంటుంది.