తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటి సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత ఆ తరహా హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సౌందర్య అనే చెప్పొచ్చు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, శ్రీకాంత్, జగపతి బాబు, వెంకటేష్ ఇలా తన తరం నటులతో సౌందర్య ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసింది.