తెలుగు టీవీ రంగంలో పాపులర్ షో `జబర్దస్త్`(Jabardasth), పాపులర్ కమేడియన్లు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), హైపర్ ఆది, గెటప్శ్రీను, రాంప్రసాద్, కిర్రాక్ ఆర్పీ, మెనేజర్ ఏడుకొండలు మధ్య వివాదం ముదురుతోంది. `జబర్దస్త్` నిర్వహకులు మల్లెమాల సంస్థపై అనేక విమర్శలు వస్తున్నాయి. కొందరు సమర్ధిస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా `జబర్దస్త్` షో ఇప్పుడు వివాదంగా మారిపోతుంది.