తన భర్త అభిషేక్ తో కలిసి నటించాలి అని ఉంది అని కోరికను బయట పెట్టింది ఐశ్వర్య. వీరిద్దరూ గతంలో రావణ్, దాయ్ అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో సహా ఎన్నో సినిమాల్లో కలసి నటించారు. చివరిగా వీరిద్దరూ కనిపించిన సినిమా గురు, 2007లో వచ్చిన ఈ సినిమాను మణిరత్నం డైరెక్ట్ చేశారు.