దీంతో రిలీజ్ విషయంలో వచ్చిన రూమర్లన్నింటికీ అడ్డుకట్ట పడింది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథనాయికగా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.