ప్రస్తుతం మేకర్స్, శంకర్ అండ్ టీమ్ రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనే ఉన్నారని స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. పైగా ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ కాజల్ అగర్వాల, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ నటిస్తుండటంతో టూ పార్ట్ గా వెళ్లాలని చూస్తున్నారంట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ బిజీగా ఉందని తెలుస్తోంది.