మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రమాదంలో మరణించడంతో 1996 సెప్టెంబర్ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుతూర్లు ఉన్నారు. ఇక మొదటి భార్యతో ఉన్నప్పుడు ఓ పాపను దత్తతకు కూడా తీసుకున్నారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి, దత్త కూతురు పేరు ప్రశాంతి. ఇలా నలుగురు పిల్లలకు తండ్రి అయ్యారు.