ఆ తర్వాత `డీజే` సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకున్న పూజా వరుసగా `సాక్ష్యం`, `అరవింద సమేత`, `మహర్షి`, `అల వైకుంఠపురములో`, `గద్దల కొండ గణేష్`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`, `ఆచార్య`, `రాధేశ్యామ్` చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా నిలిచింది పూజా హెగ్డే.