విజయ్ ప్రకటన నేపథ్యంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి... అప్ కోర్స్, ఒకసారి సినిమా కాదని ప్రజాక్షేత్రంలోకి వచ్చాక మరలా నటించడమా? జరగదు, అని గట్టిగా చెప్పాడు. తీరా చూస్తే పీఆర్పీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి 2017లో ఖైదీ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు.