నమ్మించి ముంచిన మణికంఠ, 2050 లోకి వెళ్ళిపోయిన బిగ్ బాస్ హౌస్..

First Published Oct 16, 2024, 11:30 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆట జోరు పెరిగింది. ఎవరికి వారు బెస్ట్ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక గతంలో జరిగిన టాస్క్ లనే కాస్త అటు ఇటు మార్చి బిగ్ బాస్ వాడేస్తున్నారు. తాజాగా అదే జరిగింది. 
 

ఇంటి సభ్యులు సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. విష్ణుప్రియ గంగవ్వతో మాట్లాడుతూ తన ఫ్యామిలీ ఇబ్బందుల గురించి షాకింగ్ విషయం బయటపెట్టింది. విష్ణు ప్రియని గంగవ్వ.. మీ నాన్న ఎక్కడ ఉంటాడు.. ఎం చేస్తుంటాడు.. మీకు అండగా ఉండడా అని ప్రశ్నించింది. దీనికి విష్ణుప్రియ బదులిస్తూ నాన్న ఊర్లో ఉంటారు. మా అమ్మకి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు. 

నామినేషన్ల వేడి కాస్త తగ్గడంతో హౌస్ లో కాస్త నవ్వులు పూశాయి. బిగ్ బాస్ అందరిని నవ్వించేలా ప్లాన్  కూడా చేశాడు. అంతలోనే నవ్వులు.. ఇంతలోనే సీరియస్ టాస్క్. ముందు బిగ్ బాస్ ఎలా ఉంటున్నాడో.. ఎప్పుడు ఏ టాస్క్ అంటాడో తెలియడంలేదు. ఇక తాజాగా నామినేషన్లు ఇలా ముగిసాయో లేదో.. అలా మెగా చీఫ్ కంటెండర్స్ కు సబంధించి పని మొదలెట్టాడు బిగ్ బాస్. 

Latest Videos


అంతలోనే కలిసి మాట్లాడుకుంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అంతా డల్ గా ఉన్నరాు. అందుకే నవ్వించండి అని ఆ బాధ్యతను అవినాష్ , రోహినాలకు అప్పటించాడు బిగ్ బాస్. అయితే నామినేషన్లలో ఎవరు ఎలా ఆవేశ పడ్డరాు అనేది చెపుతూ.. కాస్త ఫన్ స్కిట్స్ చేశారు .. ఈ పెర్ఫామెన్స్ కు అందరు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ కూడా రెండు రగంటల కిచెన్ టైమ ను పెంచాడు. 

దాంతో హౌస్ అంతా సందడిగామారింది. ఇక అసలైన టాస్క్ ఆతరువాత స్టార్ట్ అయ్యింది. ఈ టాస్క్ విషయంలో మణికంఠ మోసం చేయడానికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. క్లాన్ కోసం ఆడుతూనే న తన దగ్గరకు వచ్చి అడిగే వరకూ  క్లారిటీ ఇ్వవడంలేుద. అంతే కాదు.. ఈ టాస్క్ రన్ అవుతుండగానే.. ఆడియన్స్ లో ఉత్కంట పెరుగుతుంది. మరి చీఫ్ కంటెడంర్స్ ఎవరు కాబోతున్నారు, అంతే కాదు బిగ్ బాస్ తరువాతి మెగా ఛీఫ్ గా ఎవరు రాబోతున్నారు అనేది చూడాలి. 

click me!