ఇక పూనమ్ కౌర్ అరుదుగా వెండితెర మీద కనిపిస్తున్నారు. 2022లో నాతిచరామి టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఆ మూవీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. 2006లో మాయాజాలం అనే మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టిన పూనమ్ కౌర్ శౌర్య, వినాయకుడు, ఈనాడు, నాగవల్లి వంటి చిత్రాల్లో నటించారు.