పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే.. బ్లాస్టింగ్ ఫోజులతో మతులు పోగొడుతున్న బుట్టబొమ్మ

Published : Mar 20, 2023, 07:07 AM ISTUpdated : Mar 20, 2023, 07:09 AM IST

అప్పుడప్పుడు సోషల్ మీడియాను  అలా పలుకరించి వెళ్తుంది  స్టార్ హీరోయిన్ల పూజా హెగ్డే. అలాంటివారిపైనే  నెటిజన్ల చూపు ఎక్కువగా పడుతుంది.  ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలోనే.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే అప్పుడప్పుడు అలా పలుకరించినా.. ఆమె పోస్ట్ లకుడిమాండ్ ఎక్కువ.

PREV
16
పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే.. బ్లాస్టింగ్ ఫోజులతో మతులు పోగొడుతున్న బుట్టబొమ్మ

లేటెస్ట్ ఫొటోషూట్ లో పూజా హెగ్దే గ్లామర్ డోస్ ను పెంచింది పూజా హెగ్డే. అలా సోఫాలో కూర్చుని.. పొడుగుకాళ్లతోన... హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. ముఖంలో డిఫెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో.. పూజా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది.  

26

టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు పడ్డా.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది పూజా హెగ్డే. అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసకుపోతోంది. ప్రస్తుతం టీ టౌన్ లో..  మహేష్ బాబు సరసన SSMB28 లో హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ.  ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది ఈమూవీ.. మరో లాంగ్ షెడ్యూల్ కు వెళ్ళబోతోంది. 

36

రీసెంట్ గా  నిర్వహించిన జీ సినిమా అవార్డ్స్ 2023  వేదికలో పూజా హెగ్దే మెరిసింది. జిగేలురాని డ్రస్ లో.. డాన్స్ పర్ఫామెన్స్ తో  ఆకర్షించే ప్రయత్నం చేసింది. వయ్యారాలు ఒలకబోస్తూ.. అందాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా పొటోషూట్ చేసి మైండ్ బ్లోయింగ్ గా  పోజులిచ్చింది. గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొట్టింది.
 

46

ఇక  బాలీవుడ్ లో పాతుకుపోవాలి అని ప్లాన్ లో ఉంది పూజా. అందుకే అక్కడ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తోంది. టాలీవుడ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నార్త్ లో.. స్టార్ హీరో  సల్మాన్ ఖాన్  జోడీగా కిసి కా బాయ్ కిసి కి జాన్ లో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే.. బాలీవుడ్ లో పూజాకు తిరుగులేకుండా పోతుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఆమెఖాతాలో ఉన్నాయి.  
 

56

లాస్ట్ ఇయర్ ఏమాత్రం కలిసి రాలేదు పూజా హెగ్డేకు . మూడు పెద్ద సినిమాలు ప్లాప్ అవ్వడంతో నిరాశ మిగిలిపోయింది. ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ తో పాటు.. రామ్ చరణ్ జంటగా వచ్చిన ఆచార్య భారీ ప్లాప్ లుగా మిగలడం.. తమిళంలో అయినా హిట్ వస్తుంది అనుకుంటే.. విజయ్ దళపతి తో చేసిన బీస్ట్ మూవీ గట్టిగా దెబ్బకొట్టడంతో పూజా హెగ్డే మళ్ళీ ఐరన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది. 

66

అంతే కాదు విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ ప్లాన్ చేసిన  జనగణమనలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ అని ప్రకటించారు కూడా. అయితే లైగర్ భారీ డిజాస్టర్ అవ్వంతో.. జనగణమనపై క్లారిటీ మిస్ అయ్యింది. ఇప్పటివరకైతే..ఈసినిమా ఆగిపోయినట్టే అంటున్నారు. మరి పూరీ ఇంకో హిట్ కొట్టిన తరువాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను మళ్లీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 
 

click me!

Recommended Stories