ఈ పార్టీలో ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ తో పాటు.. తన ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగాహీరో నితిన్ భార్య శాలిని, నటి రీతు వర్మ అలాగే నిహారిక ఇలా సెలబ్రిటీలంతా ఒక్క చోట చేరి సందడి చేశారు. ఈ బ్యాచిలర్ పార్టీని గ్రాండ్ గా చేసుకుని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.