అయితే ఓ అభిమాని రాఖీతో జాన్వీ కపూర్ వద్దకు వెళ్ళాడు. తనకు రాఖీ కట్టాలని జాన్వీ కపూర్ ని కోరాడు. అభిమాని కోరిక మేరకు జాన్వీ కపూర్ రాఖీ కట్టింది. అనంతరం ఆ అభిమాని జేబులో నుంచి డబ్బులు తీసి జాన్వీకి ఇవ్వబోయాడు. ఊహించని ఆ పరిణామానికి జాన్వీ షాక్ అయ్యింది. అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయింది..