కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో పుట్టారు అనుపమా పరమేశ్వరర్. తల్లీ తండ్రులు పరమేశ్వరన్, సునీత. అనుపమా ఇంటర్ వరకే చదివారు.. ఆతరువాత సినిమాల కోసం చదువును మధ్యలోనే ఆపేశారట. అంతే కాదు మనిషిలో నిజాయితీ తనకు బాగా నచ్చుతుందట. ఎవరైనా నిజాయితీగా మాట్లాడితే.. ఇంప్రెస్ అవుతానంటోంది. తాను ఏ విషయం అయినా.. ముక్కుసూటిగా చెప్పేస్తుందట. నచ్చకపోతే ముఖం మీదే అనేస్తుదంట అనుపమా.