ఎన్టీఆర్ హీరోగా 2005లో వచ్చిన నరసింహుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమీరా రెడ్డి,చిరంజీవి సరసన జై చిరంజీవి మూవీలో కూడా నటించింది. ఆ తరువాత 2006లో వచ్చిన అశోక్ మూవీలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలిసి నటించారు. తెలుగులో సమీరా రెడ్డికి ఇదే చివరి చిత్రం.
ఎన్టీఆర్ హీరోగా 2005లో వచ్చిన నరసింహుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమీరా రెడ్డి,చిరంజీవి సరసన జై చిరంజీవి మూవీలో కూడా నటించింది. ఆ తరువాత 2006లో వచ్చిన అశోక్ మూవీలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలిసి నటించారు. తెలుగులో సమీరా రెడ్డికి ఇదే చివరి చిత్రం.