సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రతిరోజూ పండగే సాయి ధరమ్ కెరీర్లో సూపర్ హిట్ గా ఉంది. బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఏడాది కాలం నటనకు దూరం అయ్యాడు. విరూపాక్ష చిత్రంతో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయ్యాడు. మామయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో టైటిల్ తో మల్టీస్టారర్ చేశాడు.