బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం టీవీ సీరీయల్సా ?
పూరి జగన్నాధ్ కి ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో రఘు కుంచె ఒకరు. పూరి దర్శకుడు కాకముందు ఆయన రూంలో తాను రాసుకున్న కథలు ఎక్కువగా ఉండేవట. సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో పూరి టివి సీరియల్స్ డైరెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు అని రఘు కుంచె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. షాకింగ్ విషయం ఏంటంటే పూరి జగన్నాధ్.. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథలని టీవీ సీరియల్స్ చేయడానికి రాసుకున్నారట.