అయితే ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. జడ్జ్ లు ఇలా పర్సనల్గా టార్గెట్ చేయడమనేది ఉంటుందని తాను అనుకోవడం లేదని, కానీ ప్రొడక్షన్ కంపెనీనే ఇవన్నీ చేయిస్తుందని తెలిపింది. జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్లు దీన్ని నిర్వర్తిస్తుంటారని, ఆ ప్రొడక్షన్ వాళ్లే ఇవన్నీ చేస్తారని, జడ్జ్ ల చేత చేయిస్తారని తెలిపింది.
`పాడుతా తీయగా` కార్యక్రమంలో కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని చెప్పడం షాకిస్తుంది. కీరవాణి, సునీత, చంద్రబోస్ తమతో అలా మాట్లాడటానికి కారణం ప్రొడక్షన్ హౌజ్ వాళ్లే అని తెలపడం గమనార్హం.