మరొకవైపు వసుధర, రిషి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండగా వసుధార భోజనం టైం అయింది అని అర్థంతో ఆకలిగా లేదు అని అంటాడు రిషి.. ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. రిషి కోసం భోజనం తీసుకొని వస్తుంది దేవయాని. ఇప్పుడు దేవయాని దొంగ ప్రేమను చూపిస్తూ రిషి ని నమ్మిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని రిషికి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది.