ఇక వీకెండ్ శనివారం ఎపిసోడ్ అంతా విచిత్రంగా జరిగింది. ఈ సారి నేను కాదు.. మీలో మీరే.. మీ తప్పులు ఒప్పుకునేలా చేసస్తాను అని వింత గేమ్ ఆడించాడు బిగ్ బాస్ అందులో మణికంటను డ్రామా పీక్స్ . అని..పృధ్వీ మర్యాదగా ఉండాలని.. విష్ణు ప్రియ వీకెండ్ గేమ్ ఆడటం కాదు.. వారమంతా ఆడాలని అన్నారు.
ఇక మెహబూబ్ ఫెయిల్యూర్ చీఫ్ అని, నబిల్ ఆటలో పిల్లి అయిపోయాడని, నిఖిల్ ఆటలో సత్తా చాటలేకపోతున్నాడని, ప్రేరణ గుంపులో గుర్తింపు కోరుకోవద్దని, టేస్టీ తేజ మత్తు వదిలి యాక్టీవ్ అవ్వాలని రకరకా ట్యాగ్ లు పెట్టారు నాగార్జున. ఇంట్లో వాళ్ల అభిప్రయాాలు తీసుకుంటే వారికి ట్యాగ్ లు ఇచ్చేశాడు. ఇక ఈ క్రమంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బయటకు వచ్చాయి.