తాజా ఎపిసోడ్ కి పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజు, విశ్వా తో పాటు మరికొందరు భార్యలతో వచ్చారు. యాంకర్ స్రవంతి, నటి భాను కూడా ఈ ఎపిసోడ్ లో భాగమయ్యారు. భార్య భర్తల మధ్య గొడవలు చూసి పెళ్లి చేసుకుంటే ఇంత నరకమా... అని సుధీర్ అన్నాడు. మేము అలా చేయము బావా... అని స్రవంతి అన్నది. వాళ్ళు కూడా ముందు ఇదే అన్నారని సుధీర్ భార్యలపై సెటైర్ వేశాడు.