అయితే ఈసినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ విక్రాంత్ మెస్సీ హీరోగా నటించగా, మేథా శంకర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈసినిమాతో మేధా శంకర్ పాపులారటి సాధించింది. బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న మేథా పెద్దగా ఆడియన్స్ కు తెలిసింది లేదు. కాని ఈసినిమాతో ఆమె ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది.