టాలీవుడ్ లో మరో కొత్త కాపీ వివాదం తెరపైకి వచ్చింది. అంతకు ముందు శ్రీమంతుడు, ఆ తర్వాత బలగం, మరికొన్ని చిన్న చిన్న వివాదాలు కాపీ రైట్ గురించి మొదలయ్యాయి. డుంగ్రోత్ నాగరాజు అనే రచయిత సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై నాగరాజు ఆరోపణలతో విరుచుకుపడ్డారు.