రంభ.. 1992లో రాజేంద్రప్రసాద్ `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. `ఏవండి ఆవిడ వచ్చింది`, `తొలి ముద్దు`, `రౌడీ అన్నయ్య`, `ముద్దుల ప్రియుడు`, `అల్లరి ప్రేమికుడు`, `అల్లుడా మజాకా`, `బొంబయి ప్రియుడు`, `ఖైదీ ఇన్స్పెక్టర్`, `హిట్లర్`, `గణేష్`, `బావగారు బాగున్నారా`, `కోదండ రాముడు` వంటి సినిమాల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్,కృష్ణ వంటి హీరోలతో కలిసి నటించింది. స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది.