కుటుంబ సమ్యసలు, నా అనుకున్న వాళ్లు కొద్దిరోజుల కింద దూరమడంతో రాకేష్ మాస్టర్ ఒంటిరిగా మిగిలిపోయారు. ఇందుకు సంబందించిన పలు వీడియోలు కూడా ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ సమయంలోనే మద్యానికి కూడా అలవాటయ్యారు. అందరిపై నమ్మకం కోల్పోయిన ఆయన అనాథాశ్రమంలో జీవించాలని నిర్ణయించుకున్నారు.