ఇక ఆమె అక్షయ్ కుమార్ ’ఖిలాడియోన్ కా ఖిలాడి’తో నటిగా మారింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఐశ్వర్యా రాయ్, సుష్మితా సేన్ లతో పోటీగా 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. మొదటి రన్నరప్ గా నిలిచింది. నవంబర్ 2012 నుంచి ఆమె బౌద్ధ సన్యాసినిగా మారినట్టు తెలుస్తోంది.