ఒకే రోజు నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ పై దండెత్తాయి. సర్దార్, జిన్నా, ప్రిన్స్, ఓరి దేవుడా అక్టోబర్ 21న థియేటర్స్ లో దిగాయి. విడుదలైన అన్ని చిత్రాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రిన్స్ చిత్రం మాత్రమే మిక్స్డ్ టాక్ అందుకుంది. మరి దీపావళి బరిలో దిగిన కార్తీ, మంచు విష్ణు, శివ కార్తికేయ, విశ్వక్ సేన్ లలో పై చేయి ఎవరిది అయ్యిందో చూద్దాం.