ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు త్రినాథ్ రావు నక్కిన. అవును సినిమా చూపిస్త మావా, నేను లోకల్, ధమాకా లాంటి మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన ఈ దర్శఖుడు తాజాగా సందీప్ కిషన్ హీరోగా మజాకా సినిమాను తెరకెక్కించాడు. ఈసినిమాలో మన్మధుడు హీరోయిన్ అన్షుతో పాటు రీతు వర్మ ఇద్దరు నటించారు. అయితే ఈసినిమాకు సబంధించి తాజాగా ఓ ఈవెంట్ జరిగింది.