సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నందుకు తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడపలోని ఫేమ్ దర్గాను కూడా సందర్శించారు. తన మెక్కులు చెల్లిస్తూ యాత్ర కూడా నిర్వహించాడు సందీప్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో ఖుష్బూ సుందర్, నిధి అగర్వాల్, నమిత. నయనతారకు గుడి కట్టించి అభిమానాన్ని చాటుకున్నారు.