రుక్మిణి వెతకడం కోసం బయలుదేరుతుండగా కమల శుభ శకునంలా ఎదురు రావడంతో దేవుడమ్మ(devudamma)ఆనందంగా ఫీల్ అవుతూ తాను ఎందుకు వెళ్తున్నానో అన్న సంగతి వారికి చెప్పడంతో వారు సత్య,కమల(kamala),భాష ముగ్గురు షాక్ అవుతారు. కమల,భాష లు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరివైపు మరొకరు చూసుకుంటూ ఉంటారు.