మంచి అవకాశం కోల్పోయాను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్లు బయటకు వచ్చి,చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నది గాని ప్రస్తుతానికి ఈవిడ మాట పడిపోయింది, కాళ్లు కూడా పనిచేయవు అని అనగా, అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇంక నానమ్మ నడవలేదా, మాట కూడా రాదా అని దేవి,చిన్మయి ఏడుస్తూ ఉండగా, ఆదిత్య, ఇప్పుడు అవ్వదటమ్మా మళ్లీ భవిష్యత్తులో మాట వస్తుంది, నడవగలరు పరవాలేదు మీరు బాధపడొద్దు అని అంటారు. అప్పుడు ఈ విషయం అంతా బయటనుంచి చూస్తున్న రుక్మిణి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!