ముంబై నుంచి నీలగిరి రావడానికి కనీసం చార్జీలు చెల్లించలేదు. కానీ దర్శకురాలు, నిర్మాతలు మాత్రం ఆస్కార్ గెలిచినా తర్వాత ప్రభుత్వం నుంచి , ఇతర చారిటి సంస్థలు, డొనేషన్స్ ఇచ్చిన వారి నుంచి పెద్ద మొత్తంలో లబ్ది పొందినట్లు బొమ్మన్, బెల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ డాక్యుమెంటరీలో ఓ ఒక సన్నివేశం కోసం తామే రూ. లక్ష ఖర్చు చేసినట్లు తెలిపారు.