ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ నాకేమీ కొత్తకాదు. అలాగే నేను దేవుడిని కాదు. నేను చెప్పిన వాటిలో 100 కి 98, 99 శాతం నిజం అయ్యాయి. అది నా సక్సెస్ రేట్. ఎన్నికల ఫలితాల విషయంలో జరగలేదు. అది నేను స్వయంగా ఒప్పుకున్నారు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు, స్వామీజీలు ప్లేటు ఫిరాయించారు.