ఫొటోలు:హీరోయిన్ గా '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ కూతురు
First Published Jul 16, 2021, 11:15 AM ISTభారతి క్రియేషన్స్, కథెరిన్ ఫిల్మ్ వర్క్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఎస్కె’ గురువారం ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభమైంది. చిరంజీవి కుంచల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్ సుర్జీత్ సింగ్ నిర్మాత. సీనియర్ నటుడు పృథ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ) కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కానుంది.